ఒడిశా: వార్తలు
Duduma: ప్రమాదస్థాయికి 'డుడుమ'
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్-ఒడిశా సరిహద్దులోని డుడుమ జలాశయం (డిడ్యాం) వద్ద నీటిమట్టాలు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి.
Odisha: ఒడిశాలో దారుణం.. భువనేశ్వర్ మున్సిపల్ అధికారిపై బీజేపీ కార్పొరేటర్ దౌర్జన్యం
ఒడిశాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రాష్ట్ర రాజధాని భువనేశ్వర్లో అధికార పార్టీకి చెందిన కొందరు రౌడీ మూకలు రెచ్చిపోయారు.
Puri stampede: పూరీ రథయాత్రలో తొక్కిసలాట.. ముగ్గురు మృతి, కలెక్టర్, ఎస్పీ బదిలీ
ఒడిశాలోని పూరీ జిల్లాలో జరిగిన జగన్నాథ రథయాత్ర వేళ ఘోరవిషాదం చోటుచేసుకుంది.
Puri: పూరీ రథయాత్రలో విషాదం.. తొక్కిసలాటలో ముగ్గురు భక్తుల మృతి
ఒడిశాలోని పూరీ జగన్నాథ్ రథయాత్రలో విషాద ఘటన చోటుచేసుకుంది.
Odisha: జగన్నాథుని ఆదాయం పెంచేందుకు సన్నాహాలు.. దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకుల్లో హుండీలు
పూరీ జగన్నాథునికి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులున్నారు. స్వామి ఆలయానికి భూములు ఉన్నప్పటికీ ఆదాయం మాత్రం చాలా తక్కువగా ఉంది.
Odisha: ఒడిశా ప్రభుత్వాసుపత్రిలో దారుణం.. నర్సు తప్పుడు ఇంజెక్షన్.. ఐదుగురు రోగులు మృతి
ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది.
Odisha Engineer: కిటికీ నుంచి నోట్ల వర్షం.. ఒడిశా ప్రభుత్వ అధికారి ఇంట్లో ఆదాయానికి మించిన ఆస్తులు
ఒడిశా భువనేశ్వర్లో ఓ ప్రభుత్వ ఇంజినీర్ ఇంటిపై విజిలెన్స్ అధికారులు అకస్మాత్తుగా దాడులు జరిపారు.
Nepali Student: ఒడిశాలోని కీట్ వర్సిటీలో 18 ఏళ్ల నేపాలీ బాలిక మృతి.. 90 రోజుల్లో రెండో కేసు
ఒడిశా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్లో ఉన్న కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ (కీట్) లో నేపాలీ విద్యార్థుల ఆత్మహత్యలు ఒకటి తర్వాత ఒకటి చోటుచేసుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
Train Incident: ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన కామాఖ్య ఎక్స్ప్రెస్!
ఒడిశాలో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. బెంగళూరు నుంచి గువాహటి వెళ్తున్న కామాఖ్యా ఎక్స్ప్రెస్ (12251) రైలు 11 బోగీలు పట్టాలు తప్పాయి.
Ananta Das: ఒడిశా మాజీ మంత్రి కన్నుమూత
బాలేశ్వర్ జిల్లా భోగ్రాయి మాజీ మంత్రి అనంత దాస్ (85) ఆదివారం ఉదయం కన్నుమూశారు. భువనేశ్వర్లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.
Train Derailment in Odisha: ఒడిశాలో పట్టాలు తప్పిన రైలు.. దెబ్బతిన్న మూడు బోగీలు
ఇటీవల కాలంలో తరచుగా రైలు ప్రమాదాలు జరుగుతుండటంతో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు.
Maoist Leader Chalapati: ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత చలపతి హతం.. అతనిపై రూ.కోటి రివార్డు! ఇంతకీ అతను ఎవరంటే?
ఛత్తీస్గఢ్-ఒడిశా సరిహద్దులోని అటవీ ప్రాంతంలో సోమవారం రాత్రి జరిగిన ఎన్కౌంటర్లో 20 మంది మావోయిస్టులు చనిపోయారు.
Odisha: సిమెంట్ ప్లాంట్లో భారీ పేలుడు.. శిథిలాల కింద చిక్కుకున్న కార్మికులు
ఒడిశా రాష్ట్రం, సుందర్ఘర్ జిల్లా రాజ్గంగ్పూర్లోని సిమెంట్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం జరిగింది.
Fraud:ప్రధాని మోదీ కార్యదర్శికి కుమార్తె,అల్లుడినంటూ.. కోట్ల రూపాయలు గుంజిన దంపతులు అరెస్ట్
ఒడిశాలోని ప్రముఖ నాయకులు, ఉన్నతాధికారులతో తమకు సన్నిహిత సంబంధాలున్నట్టు చెప్పి, ప్రధాని మోదీ వ్యక్తిగత కార్యదర్శి పీకే మిశ్రా కుటుంబ సభ్యులుగా చెలామణి అవుతూ అడ్డంగా దొరికిపోయిందో ఓ జంట.
Trishna Ray: మిస్ టీన్ యూనివర్స్ 2024 కిరీటాన్ని కైవసం చేసుకున్న తృష్ణా రే
భారత్కు చెందిన తృష్ణా రే ఈ ఏడాది 'మిస్ టీన్ యూనివర్స్' కిరీటాన్ని దక్కించుకున్నారు.
Cyclone Dana: ఒడిశా వద్ద తీరం దాటిన దానా తుఫాన్.. తీరప్రాంత జిల్లాలో భారీ వర్షాలు..
దానా తుఫాన్ ఒడిశా తీరాన్ని దాటింది. అర్ధరాత్రి 1:30 నుంచి 3:30 మధ్య సమయానికి తుఫాన్ తీరం తాకినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
AP Rains: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. ఒడిశా, పశ్చిమ బెంగాల్కు 'రెడ్ అలర్ట్'
బంగాళాఖాతంలో తీవ్ర తుపాను ఏర్పడుతున్న నేపథ్యంలో, భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.
Cyclone Dana : దానా తుపాను ఎఫెక్టు.. ఏపీలో తేలికపాటి వర్షాలు, ఒడిశా-పశ్చిమ బెంగాల్కు భారీ ముప్పు!
ఒడిశా తీరం వైపు దూసుకెళుతున్న 'దానా' తుపాను, రాష్ట్రంలో ప్రజలన్ని భయాందోళనకు గురి చేస్తోంది.
Cyclone Dana : హిందూ మహాసముద్రంలో ఏర్పడిన 'దానా' తుపాను.. ఒడిశాను తాకే అవకాశాలు
హిందూ మహాసముద్రంలో ఏర్పడిన 'దానా' తుపాను ఒడిశా రాష్ట్రాన్ని తాకడం ఖాయమని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) స్పష్టం చేసింది.
Rahul Gandhi: రాహుల్ గాంధీపై వివాదాస్పద పోస్ట్.. ఒడిశా నటుడిపై పోలీసులు కేసు నమోదు
ఒడిశా నటుడు బుద్దాదిత్య మొహంతి, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
surrogacy: సరోగసీతో సంతానం పొందిన వారికీ ప్రసూతి సెలవులు.. ఆ రాష్ట్రం కీలక నిర్ణయం
ఒడిశా ప్రభుత్వం సరోగసీ ద్వారా మాతృత్వాన్ని పొందాలనుకునే తల్లుల కోసం ఒక కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది.
Bengaluru Horror: బెంగళూరు మహిళ హత్య కేసు.. ఒడిశాలోని చెట్టుకు ఉరేసుకున్న నిందితుడు.. సూసైడ్ నోట్ స్వాధీనం
దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన బెంగళూరు మహిళ హత్య కేసులో నిందితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Odisha: తిరుపతి లడ్డూ వివాదం నేపథ్యంలో.. పూరీ ఆలయంలో నెయ్యి నాణ్యత పరీక్షించాలని ప్రభుత్వం ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి దేవస్థానంలో ప్రసాదం వ్యవహారం ప్రస్తుతం హాట్టాపిక్గా మారింది.
Ranjeeta Priyadarshini: నెలసరి సమయంలో మహిళలకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలి.. ఐరాస వేదికగా భారత్కు చెందిన ఉద్యమకారిణి
నెలసరి రోజుల్లో మహిళలకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలంటూ ఐక్యరాజ్య సమితి (UN) సమావేశంలో ఒడిశాకు చెందిన సామాజిక ఉద్యమకారిణి రంజితా ప్రియదర్శిని గళం విప్పారు.
Ruksana Bano: ఒడియా సింగర్ రుక్సానా బానో మృతి.. విషం ఇచ్చినట్లు అనుమానిస్తున్న తల్లి
27 ఏళ్లకే ప్రముఖ మహిళా గాయకురాలు రుక్సానా బానో మృతిచెందారు. బుధవారం (సెప్టెంబర్ 18) రాత్రి భువనేశ్వర్ ఎయిమ్స్లో చికిత్స పొందుతూ ఆమె కన్నుమూశారు.
National Anthem: జాతీయ గీతం జనగణమన గానంతో గిన్నిస్ రికార్డు
మ్యూజిక్ కంపోజర్, 3 గ్రామీ అవార్డుల విజేత రికీ కేజ్ అరుదైన ఘనతను సాధించాడు.
Odisha: ఒడిశాలో భారతదేశపు మొట్టమొదటి 24/7 ధాన్యం ATM ప్రారంభం
ఒడిశా రాజధాని భువనేశ్వర్లో దేశంలోనే తొలి ధాన్యం ఏటీఎం (ధాన్యం పంపిణీ యంత్రం)ను ప్రారంభించారు. ఇది ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) లబ్ధిదారులకు 24x7 ధాన్యాలను పంపిణీ చేస్తుంది.
Odisha: ఆహారంలో బల్లి.. 100 మంది పిల్లలకు అస్వస్థత
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నం భోజనం చేసి 100 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు.
Puri Jagannath Temple : 46 ఏళ్ల తర్వాత జగన్నాథ ఆలయ ఖజానా 'రత్న భండార్
ఒడిశాలోని పూరీలో ఉన్న 12వ శతాబ్దానికి చెందిన జగన్నాథ ఆలయ ఖజానా 'రత్న భండార్' 46 ఏళ్ల తర్వాత ఆదివారం మధ్యాహ్నం 1:28 గంటలకు తిరిగి తెరిచారు.
Odisha: రాజ్ భవన్ అధికారిని కొట్టిన ఒడిశా గవర్నర్ కొడుకు ..
పశ్చిమ బెంగాల్, తమిళనాడు, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల తర్వాత ఇప్పుడు ఒడిశాలోని రాజ్ భవన్ వివాదాల్లో చిక్కుకుంది.
Puri: 53 ఏళ్ల తర్వాత జగన్నాథ రథయాత్రలో అరుదైన శుభ సందర్భం.. ఈసారి ప్రత్యేకత ఏంటంటే
జగన్నాథుని వార్షిక రథయాత్ర ఉత్సవాలకు ఈరోజు (ఆదివారం) ఒడిశాలోని పూరీ నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.
ABHYAS: విజయవంతంగా ట్రయల్స్ని పూర్తి చేసిన హై-స్పీడ్ ఎక్స్పెండబుల్ ఏరియల్ టార్గెట్ 'అభ్యాస్'
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) మరో ఘనతను సాధించింది.
Odisha: గిరిజన నేత మోహన్ చరణ్ మాఝీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం
ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన బీజేపీ తరపున గిరిజన నాయకుడు మోహన్ చరణ్ మాఝీ బుధవారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
Odisha: మోహన్ చరణ్ మాఝీ, కనకవర్ధన్ సింగ్ డియో,ప్రభాతి పరిదా ఎవరు?
ఒడిశాకు ఈరోజు తొలి బీజేపీ ముఖ్యమంత్రి కానున్నారు. రాష్ట్రంలో తొలిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న బీజేపీ, కియోంజర్ నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన మోహన్ చరణ్ మాఝీ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.
Ap,Odisha oath ceremonies: ఎపి,ఒడిశా తమ కొత్త ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారం నేడే.. హాజరు కానున్న మోడీ, అమిత్ షా
ఆంధ్రప్రదేశ్ , ఒడిశా తమ కొత్త ముఖ్యమంత్రులుగా ఇవాళ (బుధవారం) ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Odisha: ఒడిశా కొత్త ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝీ
ఒడిశా తదుపరి ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝీని చేయాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది.
'I am sorry': ఓటమి నేర్పిన గుణపాఠం.. క్రియాశీల రాజకీయాలకు వీకే పాండియన్ గుడ్ బై
నవీన్ పట్నాయక్ సహాయకుడు వీకే పాండియన్ క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ఆదివారం ప్రకటించారు.
Firecracker Explosion: పూరీ జగన్నాథుని చందన్ యాత్రలో బాణాసంచా పేలుడు.. 15 మందికి తీవ్ర గాయాలు
ఒడిశాలోని పూరీలో బుధవారం రాత్రి జగన్నాథుని చందన్ యాత్ర ఉత్సవాల సందర్భంగా బాణాసంచా పేలడంతో 15 మందికి కాలిన గాయాలయ్యాయి.
Odisha: ఒడిశాలోని బలంగీర్ గ్రామం ఓటింగ్ బహిష్కరణ
ఒడిశాలోని బలంగీర్లోని దాదాపు 1100 మంది గ్రామస్తులు పాఠశాలలు, ఆసుపత్రులను డిమాండ్ చేస్తూ ఓటింగ్ను బహిష్కరించారు. తమ డిమాండ్లు సాధించే వరకు ఓటు వేయబోమని చెప్పారు.
Sambit Patra: "పొరపాటున నోరు జారి" పశ్చాత్తాపం కోసం "ఉపవాసం" చేపట్టిన బీజేపీ నేత
సోమవారం పూరీలో ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షో చేసిన సంగతి తెలిసిందే. ఈ రోడ్షోకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.
No funds-puri MP candidate-Sucharitha Mohanthy: డబ్బుల్లేవు ....పోటీ చేయలేనని ప్రకటించిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సుచరిత మహంతి
ఒడిశా (Odisha)లోని పూరి (Puri) లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ (Congress) అభ్యర్థి సుచరిత మహంతి (Sucharitha Mohanthi) పోటీ నుంచి వైదొలిగారు.
Boat sinked in Mahanadi: ఒడిశాలో ఘోర ప్రమాదం..మహానదిలో పడవ మునిగి ఎనిమిదిమంది మృతి..
ఒడిశా (Odisha )లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
ITCM: స్వదేశీ సాంకేతికత క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) ఏప్రిల్ 18, 2024న ఒడిశా తీరంలోని చండీపూర్లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ITR) నుండి స్వదేశీ సాంకేతిక క్రూయిజ్ మిస్సైల్ (ITCM) విజయవంతమైన విమాన-పరీక్షను నిర్వహించింది.
Odisha : ఒడిశాలోని జాజ్పూర్లో ఘోర ప్రమాదం.. ఫ్లై ఓవర్పై నుంచి బస్సు పడి 5గురు మృతి, 38 మందికి గాయాలు
ఒడిశాలోని జాజ్పూర్ జిల్లాలో బస్సు ఫ్లై ఓవర్పై నుంచి పడిపోవడంతో ఐదుగురు మృతి చెందగా, 38 మంది గాయపడ్డారు.
Anubhav Mohanty: ఒడిశా అధికార పార్టీ కి షాక్.. బీజేపీ గూటికి సిట్టింగ్ ఎంపీ
ఒడిశాలోని అధికార బీజేడీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎంపీ, సినీ నటుడు అనుభవ్ మొహంతి బీజేపీలో చేరారు.
Odisha: ఒడిశాలో బీజేపీ ఒంటరిగా పోటీ: మన్మోహన్ సమాల్
ఒడిశాలో వచ్చే లోక్సభ,అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర శాఖ చీఫ్ శుక్రవారం వెల్లడించారు.
Andhra pradesh: ఆంధ్రప్రదేశ్లో మే 13న పోలింగ్.. జూన్ 4న ఫలితాలు
భారత ఎన్నికల సంఘం శనివారం లోక్సభ ఎన్నికలతో పాటు అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, సిక్కిం, ఒడిశా అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించింది.
దేశంలోనే పాపులర్ సీఎంల జాబితాలో రెండోస్థానంలో 'యోగి'.. నంబర్ వన్ ఎవరో తెలుసా?
Most popular chief minister: దేశంలోని సీఎంల పాపులారిటీపై ఇటీవల ఓ ఆంగ్ల పత్రిక సర్వే నిర్వహించగా.. ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.
Nayagarh: ఒడిశాలోని నయాగఢ్లో మరో రామమందిరం
చారిత్రాత్మక నగరమైన అయోధ్య నుండి 1,000 కి.మీల దూరంలో,ఒడిశాలోని సముద్ర మట్టానికి 1,800 అడుగుల ఎత్తులో ఉన్న కొండపై ఉన్న మరో గొప్ప రామాలయం నేడు ఆధ్యాత్మిక మైలురాయిగా మారింది.
Parshottam Rupala: చిలికా సరస్సులో చిక్కుకున్న కేంద్ర మంత్రి.. తృటిలో తప్పిన ప్రమాదం
కేంద్ర మత్స్య,పశుసంవర్ధక,పాడిపరిశ్రమ శాఖల మంత్రి పర్షోత్తం రూపాల(Parshottam Rupala) ప్రయాణిస్తున్న పడవ ఆదివారం సాయంత్రం ఒడిశాలోని చిలికా సరస్సులో రెండు గంటలపాటు చిక్కుకుపోయింది.
Odisha: కాలీఫ్లవర్ దొంగిలించిందని తల్లిని స్తంభానికి కట్టేసి కొట్టిన కొడుకు
ఒడిశా(Odisha)లోని కియోంఝర్ (Keonjhar) జిల్లాలో దారుణం జరిగింది.
Dheeraj Sahu IT raids: కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు ఇంట్లో నల్లధనం కొండ.. నాలుగు రోజులైనా తేలని లెక్క
ఒడిశా, జార్ఖండ్లోని కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ధీరజ్ సాహుకు చెందిన స్థావరాల్లో ఆదాయపు పన్ను శాఖ దాడులు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నారు.
IT Raids : జార్ఖండ్, ఒడిశాలో కాంగ్రెస్ ఎంపీ నివాసంలో సోదాలు.. రూ.100కోట్లకుపైగా నగదు సీజ్
ఒడిశాలో జార్ఖండ్ కాంగ్రెస్ నేత, రాజ్యసభ ఎంపీ ధీరజ్ సాహు నివాసాల్లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు చేపట్టింది.
VK Pandian: ఒడిశా రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యిన వీకే పాండియన్
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్కు ప్రైవేట్ సెక్రటరీగా పనిచేసిన మాజీ బ్యూరోక్రాట్ వికె పాండియన్ సోమవారం అధికారికంగా ఆయన పార్టీ బిజూ జనతాదళ్ (బిజెడి)లో చేరారు.
Snake Bit : ఈ ప్రభుద్ధుడు మనిషే కాదు.. డబ్బు కోసం భార్య,బిడ్డలను పాముకాటుతో చంపాడు
ఒడిశాలో ఘోరం జరిగింది. ఓ ప్రభుద్ధుడు భార్యా బిడ్డల్ని పాముకాటుతో చంపించిన అతి తీవ్ర విషాద ఘటన ఆ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
Happy Diwali 2023: దీపావళిని ఏ రాష్ట్రంలో ఎలా జరుపుకుంటారో తెలుసుకుందాం
దీపావళి అనేది భారతదేశంలో ఘనంగా జరుపుకునే పండుగ. ఇది హిందువుల పండగైనా.. అన్ని వర్గాల ప్రజలు జరుపునే వేడుక. అయితే పండగ ఒకటే అయినా.. దేశంలోని ఒక్కో రాష్ట్రంలో ఒక విధంగా జరుపుకుంటారు. ఏ రాష్ట్రంలో ఎలా జరుపుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం.
నవీన్ పట్నాయక్ సహాయకుడు వీకే పాండియన్ కి ఒడిశా కేబినెట్ మంత్రి హోదా
స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఒక రోజు తర్వాత, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్కు ప్రైవేట్ సెక్రటరీగా పనిచేసిన VK పాండియన్ - ఒడిశా ప్రభుత్వంలో 5T (ట్రాన్స్ఫార్మేషనల్ ఇనిషియేటివ్స్) 'నబిన్ ఒడిశా' ఛైర్మన్గా నియమించారు.
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కార్యదర్శి పదవీ విరమణ
ప్రస్తుతం ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్కు ప్రైవేట్ సెక్రటరీగా పనిచేస్తున్న 2000 బ్యాచ్ ఒడిశా కేడర్ ఐఏఎస్ అధికారి వీకే పాండియన్ సర్వీసు నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ పొందారు.
Dress code: పూరీ జగన్నాథ ఆలయంలో భక్తులకు డ్రెస్ కోడ్.. జీన్స్, స్కర్టులు ధరిస్తే నో ఎంట్రీ
ఆలయ గౌరవాన్ని, పవిత్రతను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయ 'నీతి' సబ్కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది.
9 Vande Bharat trains launched: తొమ్మిది వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 9 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు.
నవీన్ పట్నాయక్ సోదరి, ప్రముఖ రచయిత కన్నుమూత.. విచారం వ్యక్తం చేసిన మోదీ
ప్రముఖ రచయిత, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ పెద్ద అక్క గీతా మెహతా తుదిశ్వాస విడిచారు.
ఒడిశాలో భారీ వర్షాలు; పిడుగుపాటుకు 10మంది మృతి
ఒడిశాలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో శనివారం రాత్రి ఆరు జిల్లాల్లో పిడుగుపాటు కారణంగా పది మంది మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్రానికి చెందిన స్పెషల్ రిలీఫ్ కమిషనర్ తెలిపారు.